Monday, 28 September 2020

డ్రగ్స్ పేరుతో సుశాంత్ సింగ్ మృతి కేసు సైడ్ ట్రాక్ పట్టిందా..? సీబీఐ ఏం చెబుతోంది..?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్...బాలీవుడ్ హార్ట్ థ్రోబ్.. అనుకోని పరిస్థితుల్లో తనవు చాలించారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అది కచ్చితంగా హత్యే అని తన స్నేహితులు గణేష్ మరియు అంకిత్ చెబుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు న్యాయం జరగాలంటూ వారు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇంతకీ సుశాంత్ సింగ్ కేసు మరుగున పడిందా..? సీబీఐ కేసును పక్కనపెట్టేసిందా.. సీబీఐ వెర్షన్ ఏంటి..?

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2HEK4CT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour