Monday, 28 September 2020

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టంపై కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ బిల్లులను పార్లమెంటు ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా తీసుకొచ్చిన ది ఫార్మర్స్(ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2S5oY2v
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour