Tuesday, 15 September 2020

టీటీడీ హుండీలో రద్దయిన పాత నోట్లు... మార్పిడికి అవకాశం కల్పించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి...

టీటీడీ వ‌ద్ద నిల్వ ఉన్న రద్దయిన పాత కరెన్సీ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. నవంబర్ 8,2016న కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ... ఆ తర్వాత కూడా చాలామంది భక్తులు రూ.500,రూ.1000 కరెన్సీ నోట్లను శ్రీవారి హుండీలో కానుకలుగా సమర్పించినట్లుగా తెలిపారు. మనోభావాలతో ముడిపడిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3c1JHxe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour