Tuesday, 15 September 2020

యూఏఈలో 13ఏళ్లు, రూ. కోటి వీసా జరిమానా మాఫీ: తిరిగి ఇండియాకు తెలంగాణ వాసి

న్యూఢిల్లీ: పదమూడేళ్లుగా ఎలాంటి పత్రాలు లేకుండా యూఏఈలో ఉంటున్న ఓ 47ఏళ్ల భారతీయుడికి సంబంధించిన అర మిలియన్ దిర్హామ్స్(రూ. 1,00,21,000) వీసా జరిమానాను అక్కడి ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో అతడు తిరిగి స్వదేశానికి చేరుకున్నాడని స్థానిక మీడియా వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RvSZbj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour