Sunday, 13 September 2020

నన్ను రేప్ చేయడానికి బీజేపీ అనుమతించాలా?: సంజయ్ రౌత్‌పై కంగనా రనౌత్ ఫైర్ : గవర్నర్‌తో భేటీ

అక్రమ నిర్మాణం సాకుతో బాంద్రాలోని తన ఆఫీసును ముంబై మున్సిపల్ అధికారులు కూల్చేసిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకుగానూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని ముంబైలోని రాజ్ భవన్ లో కలిశారు. అంతకుముందు, తన వెనుక బీజేపీ ఉందంటూ ఆరోపణలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33pJ5NZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour