Sunday, 13 September 2020

కంగనా రనౌత్‌కు సీఎం ఘాటు హెచ్చరిక - మౌనాన్ని బలహీనతగా చూడొద్దు - కరోనాపై ఉద్ధవ్ ఠాక్రే కొత్త ప్లాన్

‘‘మహారాష్ట్రను అపఖ్యాతి పాలు చేయడానికి పెద్ద కుట్ర జరుగుతోంది. రాజకీయాలపై మాట్లాడాలంటే నేను ముఖ్యమంత్రి మాస్కును తీయాల్సి ఉంటుంది. అంతమాత్రాన నా దగ్గర సమాధానాలు లేవనుకోవద్దు. నా మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దు..'' అంటూ కంగనా రనౌత్ వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా పరిస్థితులు, కంగనా ఇష్యూ నేపథ్యంలో ఆదివారం ఆయన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bV4FxH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour