Wednesday, 23 September 2020

కరోనాపై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు - ఏడు రాష్ట్రాల సీఎంలకు నిర్దేశం - తిరుమల నుంచే జగన్ హాజరు

దేశంలో మొత్తం జిల్లాల సంఖ్య 700 అయినప్పటికీ.. కేవలం ఏడు రాష్ట్రాల్లోని 60 జిల్లాల్లోనే కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉందని, మహమ్మారిని నియంత్రించడానికి ఆయా ముఖ్యమంత్రులు మరింత గట్టిగా ప్రయత్నించాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫెన్స్ నిర్వహించిన ఆయన.. ఈ మేరకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3j19JDI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour