Sunday, 13 September 2020

ఏపీలో ఆలయాల పరిరక్షణ కోసం మరో కీలక ముందడుగు: దేవాలయాలకు జియోట్యాగింగ్: డీజీపీ

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటి మండలం పరిధిలోని అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం దగ్ధమైన ఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ నిర్వహించడానికి ముందుకొచ్చింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాలపై చోటు చేసుకున్న దాడుల ఘటనలన్నింటిపైనా విచారణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hADgTf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour