Wednesday, 16 September 2020

బాబుకు శిక్ష తప్పదు... జైలు జీవితమే.. అక్కడ తప్పించుకోవచ్చేమో కానీ.. : మంత్రి కొడాలి

అమరావతి భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేయడం ప్రీ-ప్లాన్డ్ వ్యవహారమే అని ఆరోపించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు గురించి టీడీపీ నేతలకు ముందే చెప్పి... అక్కడ వారితో భూములు కొనుగోలు చేయించారని ఆరోపించారు. అమాయక రైతులను రాజధాని పేరుతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2FCoUVb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour