Wednesday, 16 September 2020

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం .. ట్రాన్స్ జెండర్ లు , అనాధలకు బియ్యం కార్డులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో వివక్షకు గురవుతూ ఒంటరిగా జీవిస్తున్న ట్రాన్స్ జెండర్ లకు అండగా నిలవడం కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో వివక్షకు గురవుతున్న అనాధలు, ట్రాన్స్ జెండర్లకు, పిల్లలు లేని వితంతువులు, ఇల్లు లేని వారందరికీ బియ్యం కార్డులు అందించి వారికి అండగా నిలవాలని ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33yirCL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour