Wednesday, 16 September 2020

ఏపీ బాటలో..మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు: కేటీఆర్ కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం ఏపీ బాటలో నడుస్తుంది. ఏపీలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి విలేజ్ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మునిసిపాలిటీలలో వార్డు ఆఫీసర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి, వార్డ్ ఆఫీసులను నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తోంది తెలంగాణ సర్కార్. జిహెచ్ఎంసి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kpWDjk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour