Wednesday, 23 September 2020

ఏపీ పాజిటివ్.. కరోనా నెగిటివ్: రాష్ట్రంలో తగ్గుతున్న కొత్త కేసులు, మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. వారం క్రితం వరకు పదివేలకు తగ్గకుండా నమోదైన కేసులు ఇప్పుడు 7-8వేల మధ్యే నమోదవుతున్నాయి. కరోనా పరీక్షల సంఖ్య తగ్గనప్పటికీ పాజిటివ్ కేసులు తగ్గడం మంచి విషయంగా చెప్పవచ్చు. అంతేగాక, కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. హాంకాంగ్‌ బాటలోనే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/301BsN5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour