Tuesday, 15 September 2020

ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ వాకౌట్ - ఎస్‌సీఓ సదస్సులో పాకిస్తాన్‌పై నిరసన - కల్పిత మ్యాప్ చూపడంతో

అంతర్జాతీయ వేదికపై దాయాది పాకిస్తాన్ తీరును తీవ్రంగా ఎండగడుతూ భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ అనూహ్య చర్యకు దిగారు. రష్యా రాజధాని మాస్కో వేదికగా జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో భాగంగా మంగళవారం సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)ల సమావేశం జరగ్గా.. అందులో నుంచి ఆయన వాకౌట్ చేశారు. అడ్డంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3c0bs9v
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour