Tuesday, 15 September 2020

అసంపూర్తిగానే ముగిసిన ఆర్టీసీ చర్చలు... కుదరని ఏకాభిప్రాయం...

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్దరణం కోసం జరుగుతున్న చర్చలు కొలిక్కి రావట్లేదు. మంగళవారం(సెప్టెంబర్ 15) ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య జరిగిన సమావేశం కూడా ఏ విషయం తేలకుండానే ముగిసింది. కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సులు నడపాలని ఆంధ్రప్రదేశ్... లేదు, రూట్ల వారీగా బస్సులు నడపాలని తెలంగాణ ప్రతిపాదించాయి. ఇరువురు పరస్పరం విబేధించుకోవడంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3klkUXQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour