Wednesday, 16 September 2020

బాబ్రీ కూల్చివేతపై ఈ నెల 30న తీర్పు- అద్వానీ, జోషీ, ఉమ బయటపడతారా ?

1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై విచారణ జరుపుతున్న సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పు తేదీని ప్రకటించింది. 27 ఏళ్లుగా సాగిన విచారణ తర్వాత ఈ నెల 30న తీర్పు ప్రకటించనున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించింది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్‌ జోషీ, వినత్‌ కతియార్‌ సహా పలువురి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32zVdgf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour