Tuesday, 15 September 2020

అడ్డంగా దొరికిన మోదీ - చైనా పేరెత్తడానికి భయమెందుకు?: రాజ్‌నాథ్ ప్రకటనపై రాహుల్ గాంధీ

చైనాతో సరిహద్దు వివాదంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం పార్లమెంటులో చేసిన ప్రకటనతో ప్రధాని నరేంద్ర మోదీ అడ్డంగా దొరికిపోయారని, భారత భూభాగంలో ఇంచు కూడా ఎవరూ ఆక్రమించలేదన్న ఆయన ప్రకటన అబద్ధమని తేలిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. చైనా దురాక్రమణను తిప్పికొట్టేలా భారత సైన్యానికి మోదీ సర్కార్ అండగా నిలవలేదని,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hyJHpB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour