Wednesday, 30 September 2020

కరోనా కరాళం: భారత్‌లో 97 వేల మందికిపైగా మృతి: కుప్పలు తెప్పలుగా కేసులు: 62 లక్షలు దాటి

న్యూఢిల్లీ: కరోనా వైరస్.. దేశ ప్రజల ప్రాణాలను తినేస్తోంది. రోజూ వందలాది మందిని బలి తీసుకుంటోంది. కరోనా మరణాల సంఖ్య.. అనూహ్యంగా పెరుగుదల బాట పట్టింది. ఈ మధ్యకాలంలో కరోనా మరణాల సంఖ్యలో కొద్దిగా క్షీణత కనిపించినప్పటికీ.. అది ఒకట్రెండు రోజులకే పరిమితమైంది. తాజాగా ఆ సంఖ్య మళ్లీ పెరిగింది. మరోసారి 1100లకు పైగా కరోనా మరణాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/349zDPk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour