Wednesday, 30 September 2020

ట్రంప్-బిడెన్ మధ్య చర్చ: భారత్‌పై నిందవేసిన అమెరికా అధ్యక్షుడు..భారతీయుల ఓట్లు దక్కేనా..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఇటు రిపబ్లిక్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్ష్యుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జోబిడెన్‌ల మధ్య తొలి డిబేట్ జరిగింది. అధ్యక్ష ఎన్నికలకు ముందు రెండు ప్రధాన అభ్యర్థుల మధ్య డిబేట్ జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం డిబేట్ చాలా హాట్‌గా నడిచింది. ఇద్దరు అభ్యర్థులు ఒకరిపై ఒకరు నిప్పులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jfvYWl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour