Wednesday, 30 September 2020

అర్ధరాత్రి 2.45 గంటలకు అంత్యక్రియలు: కుటుంబసభ్యులకు దక్కని కడసారి చూపు.. ఉద్రిక్తత...

యూపీలో లైంగికదాడి గురై చనిపోయిన మహిళ అంత్యక్రియలను పోలీసులు బలవంతంగా నిర్వహించారు. లైంగికదాడి గురైన మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి 10.10 గంటలకు మృతదేహం సప్తార్ గంజ్ ఆస్పత్రి నుంచి హథారస్ తీసుకొచ్చారు. అయితే లైంగికదాడి జరగడం, స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో నేరుగా శ్మశానవాటికకు తీసుకొచ్చారు. ఆ రోజు అర్ధరాత్రి 2.45 గంటలకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2HLVJA1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour