Friday, 18 September 2020

కరోనా పేషెంట్‌పై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం... ఆస్పత్రి తరలిస్తుండగా ఘాతుకం...

కేరళలో దారుణం జరిగింది. కరోనా పాజిటివ్‌గా తేలిన ఓ యువతిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించే క్రమంలో డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన యువతి ఆస్పత్రిలో ఆత్మహత్యకు యత్నించింది. అయితే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడటంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35P7fnR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour