Wednesday, 9 September 2020

తెలంగాణా రెవెన్యూ కోర్టులు రద్దు .. ట్రిబ్యునల్స్ ఏర్పాటు .. 15లక్షల ఎకరాల భూవివాదాల పరిష్కారానికే !

రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగించింది తెలంగాణ ప్రభుత్వం .ఆర్ వో ఆర్ 2020 చట్టంతో రెవెన్యూ సంస్కరణలకు తెరతీసిన తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. రెవెన్యూ కోర్టులను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది . రెవెన్యూ కోర్టుల్లో భూములకు సంబంధించిన వ్యాఖ్యలు ఏళ్ళ తరబడి పరిష్కారం కావడం లేదని గుర్తించిన నేపథ్యంలోనే
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour