రాంచీ: ఆమె సర్వసంగ పరిత్యాగిణి. అన్నింటినీ వదులుకుని ఓ ఆశ్రమంలో కాలం గడుపుతున్నారు. కొందరు కామాంధులు ఆమెను కూడా వదల్లేదు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జార్ఖండ్లోని గొడ్డా జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను పట్టుకోవడానికి జార్ఖండ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment