Wednesday, 9 September 2020

సంచైతకు మరో ఎదురుదెబ్బ- సింహాచలం ఈవో బాటలోనే మాన్సాస్‌ ఈవో..

ఏపీలో దేవస్ధానాల వ్యవహారాల్లో ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ప్రభుత్వానికీ, పాలకమండళ్లకూ మధ్య సంధాన కర్తలుగా వ్యవహరించాల్సిన అధికారులు ఒత్తిళ్లతో ఒకరి వెంట మరొకరు తప్పుకోవాలని భావిస్తుండటం సంచలనంగా మారింది. తాజాగా సింహాచలం ట్రస్టు మాజీ ఈవో భ్రమరాంబ దేవస్ధానం వ్యవహారాల్లో ఇతరుల ప్రమేయంపై ఆలయ ఛైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజుకు లేఖ రాసి మరీ తప్పుకోవడం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour