Thursday, 10 September 2020

రోహింగ్యాల ఊచకోత: రేప్, సామూహిక ఖననం: షాకింగ్ ట్విస్ట్: క్లియరెన్స్ ఆపరేషన్‌గా

యాంగూన్: మయన్మార్‌లో చోటు చేసుకున్న రోహింగ్యా ముస్లింల ఊచకోతపై దిగ్భ్రాంతికర విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై నెదర్లాండ్స్‌లో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం నిర్వహిస్తోన్న విచారణ సందర్భంగా షాకింగ్ ట్విస్టులు బయటపడుతున్నాయి. రోహింగ్యాల ఊచకోతలో పాల్గొన్న ఇద్దరు మయన్మార్ సైనికులు తమ నేరాన్ని అంగీకరించారు. రోహింగ్యాలపై అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. వారు నివసిస్తోన్న గ్రామాలను నిర్మూలించామని, హత్యానంతరం సామూహిక ఖననం చేసినట్లూ ఒప్పుకొన్నారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour