Thursday, 10 September 2020

కరోనా ఉప్పెన: వైరస్ కాటు: ఒక్కరోజే 1200 మందికి పైగా బలి: రెండోరోజూ అదేజోరు: 97 వేలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్.. దేశ ప్రజల ప్రాణాలను తీసేస్తోంది. రోజూ వందలాది మందిని బలి తీసుకుంటోంది. కరోనా మరణాల సంఖ్య.. అనూహ్యంగా పెరుగుదల బాట పట్టింది. ఇదివరకు వెయ్యి లోపే నమోదవుతూ వచ్చిన కరోనా వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య.. ఈ సారి జోరందుకుంది. కొన్ని రోజుల పాటు 1100లకు పైగా రికార్డయిన కరోనా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour