Thursday, 13 August 2020

ఆవు పేడతో కరోనా తగ్గదు- శాస్త్రీయంగా నిరూపణ కాలేదు.. బీజేపీకి మేఘాలయ గవర్నర్ షాక్..

ఆవుపేడతో కరోనా తగ్గుతుందా అంటే అవుననే అంటోంది పశ్చిమబెంగాల్ బీజేపీ శాఖ. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గోమూత్రం, పేడతో కరోనా తగ్గిస్తామంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ హవాను అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ చేస్తున్న ఈ హడావిడిపై
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour