Thursday, 13 August 2020

మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే .. ఉనికి కోల్పోతామనే విమర్శలు : హోం మంత్రి సుచరిత

టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని హోంమంత్రి సుచరిత వ్యాఖ్యానించారు. మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే అని ఆమె పేర్కొన్నారు. పాదయాత్ర ద్వారా మహిళల కష్టాలు తెలుసుకొని ఇచ్చిన మాట ప్రకారం ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించారని హోంమంత్రి సుచరిత తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour