Thursday, 13 August 2020

రామ జన్మభూమి ట్రస్ట్ సారథి నృత్యగోపాల్ దాస్‌కు కరోనా: ప్రధానితో వేదిక పంచుకున్న మహంత్

లక్నో: అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ సారథి మహంత్ నృత్యగోపాల్ దాస్ కరోనావైరస్ బారిన పడ్డారు. ఇటీవల జరిగిన అయోధ్య రామ మందిర భూమి పూజ కార్యక్రమాన్ని ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీపాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour