Friday, 21 August 2020

కోవిడ్‌పై జగన్ ప్లాన్‌ బీ- ఆస్పత్రుల సంఖ్య రెట్టింపు- జీతాల పెంపు- అనవసర రిఫరల్స్‌పై చర్యలు...

ఏపీలో కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్‌ నియంత్రణకు మరింత కట్టుదిట్టంగా ముందుకెళ్లాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు. ఇందుకోసం ప్లాన్‌ బీ అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కోవిడ్‌ ఆస్పత్రుల సంఖ్యను భారీగా పెంచడంతో పాటు రోగులకు అందుతున్న సేవలపై పర్యవేక్షణ మరింత పెరిగేలా జగన్ ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో ఫ్రంట్‌ లైన్‌
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour