Friday, 21 August 2020

కరోనాకు మందు కనిపెట్టా! : ఆయుర్వేద వైద్యుడిపై సుప్రీంకోర్టు ఆగ్రహం, జరిమానా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వారి భయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వైద్యులు, ఇతర వ్యక్తులు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. కరోనానా నయం చేస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు. ఇలాంటి ఓ వైద్యుడిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిమానాను కూడా విధించింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour