Friday, 21 August 2020

గవర్నర్‌తో వైసీపీ ఎంపీ విజయసాయి భేటీ, ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా.. వర్ల విసుర్లు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్ భవన్‌లో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. విజయసాయిరెడ్డి గవర్నర్‌ని కలిసిన సమయంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ర రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నారు. దీంతో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ నేత వర్ల రామయ్య భేటీ వెనక మర్మమెంటో అని ప్రశ్నలు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour