Monday, 31 August 2020

రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీం కోర్టుకు వెళ్ళండి ... హైకోర్టు పరిధిలోది కాదన్న ధర్మాసనం

రాయలసీమ ఎత్తిపోతల పథకం పై ఇరు తెలుగురాష్ట్రాల మధ్య జల యుద్ధాలు జరుగుతున్న విషయం తెలిసిందే . జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో విచారణ జరుగుతుంది. తాజాగా తెలంగాణ హైకోర్టులో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నేడు విచారణ జరిగింది. ఈ కేసును విచారించిన ధర్మాసనం పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour