Monday, 31 August 2020

ప్రశాంత్‌ భూషణ్‌ మరో ట్విస్ట్‌.. రూపాయి విరాళంగా ఇచ్చిన సహచరుడు రాజీవ్‌ ధావన్..

సుప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టు ధిక్కరణ కేసు వ్యవహారం ట్విస్ట్‌ మీద ట్విస్ట్‌గా సాగుతోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అనుచిత ట్వీట్ల వ్యవహారంలో కోర్టు కానీ, ప్రశాంత్‌ భూషణ్‌ కానీ ఎక్కడా వెనక్కి తగ్గకపోవడంతో నెలకొన్న ప్రతిష్టంభనకు ఇవాళ అత్యున్నత న్యాయస్ధానం రూపాయి జరిమానాతో తెరదించే ప్రయత్నం చేసింది. కోర్టుకు క్షమాపణ చెబితే చాలు కేసు కొట్టేస్తామని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour