Monday, 31 August 2020

రక్షణ సమాచారం పాకిస్థాన్‌కు..: ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్, ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు

అహ్మదాబాద్: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేసిన ఓ ఏజెంట్‌ను గుజరాత్ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. పశ్చిమ ఖచ్ జిల్లా ముంద్రా రేవులో నిందితుడు రజాక్‌భాయ్ కుంభర్ సూపర్‌వైజర్‌గా పనిచేసినట్లు తెలిసింది. ఐఎస్ఐ ద్వారా పాక్‌కి బ్రహ్మోస్ సమాచారం లీక్: అధికారి అరెస్ట్, లోతుగా విచారణ ఈ ఏడాది జనవరిలో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour