Friday, 21 August 2020

శ్రీశైలం ఘోర విషాదం: భయపడ్డట్లే - ఆరుగురి మృతదేహాలు లభ్యం - చాన్స్ ఉందా? కేసీఆర్ కీలక ఆదేశాలు

ఆ కుటుంబాల మొరను మల్లన ఆలకించలేదేమో.. ఏ వార్తయితే వినకూడదని రాత్రి నుంచి భయపడుతున్నారో అదే జరిగింది.. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం ఘటన పెను విషాదంగా మారింది. ప్లాంటు లోపలే చుక్కుపోయిన 9 మంది సిబ్బందిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత చాలా గంటలకుగానీ పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చి, రెస్క్యూ టీమ్ లోపలికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour