Monday, 31 August 2020

ఢిల్లీని వీడని రఘురామ- కేంద్రం భద్రత కల్పించినా హస్తినలోనే...కారణాలివేనా...?

వైసీపీ తరఫున గెలిచి ఏడాది కూడా పూర్తికాకముందే తిరుగుబాటు మొదలుపెట్టిన రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. అధిష్టానంతో పాటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ప్రజల ఆగ్రహాన్ని చవిచూశారు. చివరికి ఢిల్లీ చేరుకుని అక్కడే ఉండిపోయారు. అక్కడ ఉంటూనే ఏపీలో తనకు భద్రత లేదని, అదనపు భద్రత కావాలని కేంద్రాన్ని కోరారు. చివరకు అనుకున్నది సాధించుకున్నారు. కేంద్రం వై కేటగిరి భద్రత
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour