Thursday, 13 August 2020

కుల జులుం... అన్నింట్లోనూ రెడ్లే... ప్రజలు చూస్తూ ఊరుకోరు... జగన్‌కు రఘురామ హెచ్చరిక...

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఎక్కడ ఏ పోస్టు ఖాళీగా ఉన్నా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారితోనే భర్తీ చేస్తున్నారని ఆరోపించారు. పొద్దున లేచి పేపర్ చూస్తే రెడ్డి పోస్టింగులకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయని అన్నారు. క్రిస్టియన్ అయిన జగన్ అన్ని కులాలను సమానంగా చూస్తాడని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour