Wednesday, 5 August 2020

ఏపీఎస్ఆర్టీసీలో కరోనా విలయతాండవం: 1187 మందికి వైరస్, 18 మంది మృతి..

ప్రగతి రథ చక్రాల సిబ్బందిని కరోనా వైరస్ కలవరానికి గురిచేస్తోంది. వైరస్ సమూలంగా తగ్గే అవకాశం లేకపోవడంతో ఆర్టీ బస్సు సేవలను స్టార్ట్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ సిబ్బందిని కరోనా వైరస్ కబలిస్తోంది. ఈ నెల 2వ తేదీ వరకు 1187 మందికి కరోనా వైరస్ సోకిందనే కఠోర వాస్తవాన్ని ఉన్నతాధికారులు ధృవీకరించారు. 18 మంది
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour