అయోధ్యలో రామ మందిర నిర్మాణానికై భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ... కార్యక్రమ అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జైశ్రీరామ్ నినాదాలతో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన మోదీ... అతిథులను కూడా జైశ్రీరామ్ నినాదాలు చేయాలని కోరారు. ఈ నినాదాలు కేవలం అయోధ్యలో మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment