Wednesday, 5 August 2020

రామజన్మభూమికి నేడు విముక్తి దినం... భవిష్యత్ తరాలకు స్పూర్తి.. అయోధ్యలో మోదీ స్పీచ్ హైలైట్స్...

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికై భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ... కార్యక్రమ అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జైశ్రీరామ్ నినాదాలతో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన మోదీ... అతిథులను కూడా జైశ్రీరామ్ నినాదాలు చేయాలని కోరారు. ఈ నినాదాలు కేవలం అయోధ్యలో మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour