అయోధ్య: అయోధ్యలో రామమందిరం నిర్మించాలనే శతాబ్దాల నాటి కలను నెరవేర్చుకున్నామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. 500 సంవత్సరాలకు పైగా న్యాయస్థానాల్లో నలుగుతూ.. అత్యంత వివాదాస్పదంగా మారుతూ వచ్చిన రామజన్మభూమి-బాబ్రీ మసీదును పరిష్కరించుకున్న తీరు..దేశ ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిసామర్థ్యాలు ఏమిటో రుజువు చేసిందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు భారతీయులు ఎలా పట్టం కట్టారన విషయాన్ని ప్రపంచం మొత్తం ప్రత్యక్షంగా తిలకించిందని చెప్పారు.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment