Wednesday, 5 August 2020

యోగి..భావోద్వేగం: భారత ప్రజాస్వామ్యం పవరేంటో చూపాం: అది..శతాబ్దాల నాటి వివాదం

అయోధ్య: అయోధ్యలో రామమందిరం నిర్మించాలనే శతాబ్దాల నాటి కలను నెరవేర్చుకున్నామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. 500 సంవత్సరాలకు పైగా న్యాయస్థానాల్లో నలుగుతూ.. అత్యంత వివాదాస్పదంగా మారుతూ వచ్చిన రామజన్మభూమి-బాబ్రీ మసీదును పరిష్కరించుకున్న తీరు..దేశ ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిసామర్థ్యాలు ఏమిటో రుజువు చేసిందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు భారతీయులు ఎలా పట్టం కట్టారన విషయాన్ని ప్రపంచం మొత్తం ప్రత్యక్షంగా తిలకించిందని చెప్పారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour