Thursday, 30 July 2020

ఎమ్మెల్యేలతో బేరసారాలు... బీజేపీ అన్‌లిమిటెడ్ ఆఫర్... సీఎం గెహ్లాట్ సంచలనం..

రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలకు ఎట్టకేలకు గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ శిబిరంలో ఆందోళన సద్దుమణిగింది. అయితే ఆ పార్టీని ఇప్పుడు మరో టెన్షన్ వెంటాడుతోంది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను లాగేందుకు బీజేపీ బేరసారాలకు దిగుతోందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పరోక్ష ఆరోపణలు చేశారు. అంతేకాదు,ఒక్కో ఎమ్మెల్యేకు ఎంత ఆఫర్ చేస్తున్నారో కూడా చెప్పారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour