Thursday, 30 July 2020

తెలంగాణలోనూ కరోనా కల్లోలం: 60 వేలకు చేరిన పాజిటివ్ కేసులు, 500 దాటిన మరణాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 1764 కేసులు రాగా.. బుధవారం ఆ సంఖ్య మరింత పెరిగింది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు 18 వేల 263 మందికి పరీక్షలు చేశారు. 1811 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో వైరస్ వచ్చిన మొత్తం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour