Thursday, 30 July 2020

ముడుపుల కేసు... జయా జైట్లీకి బిగ్ షాక్... నాలుగేళ్ల జైలు శిక్ష...

అవినీతి ఆరోపణల కేసులో సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీకి ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ తర్వాత కొద్ది గంటలకే ఢిల్లీ హైకోర్టు దీనిపై స్టే విధించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును జయా హైకోర్టులో సవాల్ చేయడంతో న్యాయస్థానం సీబీఐ స్పందన కోరింది. అంతకుముందు,ఆమెతో పాటు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour