Friday, 31 July 2020

అతిపెద్ద స్మార్ట్ ఇండియా ఆన్‌లైన్ హ్యాకథాన్‌: మరోసారి మోడీ ప్రసంగం: ఈ సారి ఆ అంశంపై

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలె శనివారం ఏర్పాటు కాబోతోంది. 10 వేల మందికి ఆహ్వానితులు పాల్గొన్న ఆన్‌లైన్ హ్యాకథాన్ 36 గంటల పాటు కొనసాగుతుంది. శనివారం దీనికి ముగింపు కార్యక్రమాన్ని నిర్వహంచబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour