Friday, 31 July 2020

ఆ 9 మంది మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, జగన్‌పై చంద్రబాబు, పవన్ చిందులు..

ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైర్ తాగి తొమ్మిది మంది చనిపోయిన ఘటన కలచివేస్తోంది. మత్తు కోసం నాటు సారా, శానిటైజర్ కలిపి తాగినట్టు తెలుస్తోంది. కురిచేడులో మొత్తం 20 మంది శానిటైజర్‌ తాగగా వారిలో తొమ్మిది మంది చనిపోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 10 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour