Friday, 31 July 2020

సోమవారం డ్యూటీలోకి నిమ్మగడ్డ- తొలి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి...

ఏపీ హైకోర్టు, గవర్నర్ ఆదేశాల మేరకు తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియామకమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. విజయవాడలో బందరు రోడ్డులోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో నిమ్మగడ్డ బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా ఆధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో విధులు నిర్వర్తించిన ఛాంబర్ లోనే నిమ్మగడ్డ తిరిగి బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సోమవారం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour