Sunday, 19 July 2020

తెలంగాణలో దారుణం: అంబులెన్స్ సౌకర్యం లేక: గర్భిణీని డోలీపై తీసుకెళ్తుండగా:

కొత్తగూడెం: తెలంగాణలో నూతన అధ్యాయాన్ని లిఖించడానికి, నూతన విధానాల్లో పాలనను అందించడానికి.. కొత్త సచివాలయం నిర్మాణానికి పూనుకుంటోంది కేసీఆర్ ప్రభుత్వం. పాత సచివాలయాన్ని కూల్చేస్తోంది. కోట్ల రూపాయలను దాని కోసం ఖర్చు చేస్తోంది. దీనిపై పెట్టే ఖర్చు గానీ, చూపించే శ్రద్ధ గానీ.. కనీస వసతులను కల్పించడంపై పెట్టలేకపోతోందనడానికి తాజా ఉదాహరణ ఈ ఘటన. తెలంగాణలోని భద్రాద్రి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour