Sunday, 19 July 2020

మూడు రాజధానుల ఏర్పాటుపై బీజేపీలో చిచ్చు: జగన్ సర్కార్‌కు అండగా కేంద్రం: కన్నా లేఖ..సీరియస్

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖలో చిచ్చుపెట్టినట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ..సొంత పార్టీలోనే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లును ఆమోదించవద్దని, దాన్ని తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపించాలంటూ కన్నా లేఖ రాయడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమౌతోంది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour