Sunday, 19 July 2020

తెలంగాణలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు, ఏడుగురు మృతి

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం కూడా వెయ్యి కేసులకుపైగా నమోదయ్యాయి. తాజాగా తెలంగాణలో 1284 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,780కు చేరింది. శనివారంనాడు 1902 మంది కోలుకున్నారు. మొత్తం రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 30,607కు చేరింది. రికవరీ రేటు 70శాతానికి చేరింది. శనివారం రోజు ఆరుగురు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour