Wednesday, 8 July 2020

ధర్మాన హాట్ కామెంట్స్: జిల్లాల విభజన సరికాదు, పార్టీ, ప్రభుత్వ నిర్ణయంపై ధిక్కార స్వరం..

పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 13 జిల్లాలు ఉండగా.. మరో 12 జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఒక్కో లోక్ సభ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని సీఎం జగన్ ఇదివరకే ఇండికేషన్స్ ఇచ్చారు. ఆ దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నేత,
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour